నంద్యాల జిల్లా డోన్ లో ఉద్రిక్త‌త‌

నంద్యాల జిల్లా డోన్ లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.క‌మ‌లాపురం టీడీపీ స‌ర్పంచ్ అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దీంతో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ డోన్ ప‌ట్ట‌ణ‌ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగారు.ఈ నేప‌థ్యంలో క‌మలాపురం ప్ర‌జ‌ల‌కు, సీఐకి తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.

దీంతో పీఎస్ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు