మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

 Tension At Mahbubnagar District Judges' Government Hospital-TeluguStop.com

జిల్లాలో ఓ బాలికను సొంత బాబాయితో పాటు మరోక వ్యక్తి అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బాలిక మృతికి కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

నిందితులను పోలీసులు కాపాడుతున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆస్పత్రి వద్ద బాలిక మృతదేహంతో పోలీసులకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు నినాదాలు చేస్తున్నారు.

దీంతో ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube