Congress Protest : అమరావతి కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అమరావతి కాంగ్రెస్ కార్యాలయం( Amaravati Congress Office ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ మేరకు ఇన్ కం ట్యాక్స్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది.

 Tension At Amaravati Congress Office-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

అదేవిధంగా రెండు వైపులా రోడ్లను బారికేడ్లతో మూసివేశారు.

ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ ఇన్ కం ట్యాక్స్ బకాయిలు ఉన్నాయంటూ మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube