ఏపీ స్పీకర్ తమ్మినేనిపై టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
సెక్యూరిటీని తీసేసి చంద్రబాబును చంపేస్తామంటారా అని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.స్పీకర్ అంటే అసెంబ్లీలో టీచర్ అన్న ఆయన అటువంటి స్థాయిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వెల్లడించారు.