సీఎం జగన్ పై టీడీపీ నేత బోండా ఉమా ఫైర్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జగన్.

 Tdp Leader Bonda Uma Fire On Cm Jagan-TeluguStop.com

ప్రజలను ఫూల్స్ చేస్తూనే ఉన్నారని విమర్శించారు.నిన్న బీజేపీ నేతపై జరిగిన దాడి వెనుక వైసీపీ కిరాయి గూండాల హస్తం ఉందని ఆరోపించారు.

జగన్ నవరత్నాల్లో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది పేదలకు పలు కారణాలతో పెన్షన్లు ఎగ్గొట్టారని విమర్శించారు.కరెంట్ ఛార్జీలు పెంచి రూ.57 వేల కోట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిల్లీలో పైరవీలు చేయడానికి 31 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారని పేర్కొన్నారు.టీడీపీ -జనసేన మధ్య వివాదాలు సృష్టించేందుకే ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులతో వైసీపీ ప్రచారం చేస్తోందని విమర్శలు గుప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube