వైసీపీపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్

ఏపీకి సీఎం జగన్ ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చారా అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్ర ప్రతిష్టకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

 Tdp Leader Achennaidu Fires On Ycp-TeluguStop.com

ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు.బీసీ మంత్రులు విజయసాయిరెడ్డి దగ్గర ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

కక్ష పూరితంగానే అమరరాజా బ్యాటరీ పరిశ్రమను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు.అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube