పాడి రైతుల కష్టాన్ని అమూల్ కి కట్టబెడుతున్నారు - మాజీ మంత్రి దేవినేని ఉమా

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం: కొండపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్స్.ముఖ్యమంత్రి కార్యక్రమంలో జనాన్ని చూపించుకోవడానికి వెయ్యి బస్సుల్లో చుట్టుపక్కల జనాన్ని తరలించారు.

 Tdp Devineni Uma Fires On Ycp Govt, Tdp, Devineni Uma , Ycp Govt, Cm Jagan Mohan-TeluguStop.com

కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎయిర్ పోర్ట్ కి వెళుతుంటే గంట సేపు ట్రాఫిక్ ఆపుతున్నారు.

రాష్ట్రం లో 6వేల కోట్ల రూపాయల డైరీ ఆస్తులను తాకట్టు పెట్టారు.పాడి రైతుల కష్టాన్ని అమూల్ కి కట్టబెడుతున్నారు.డిల్లీ వెళ్ళి ప్రథానిని కలిసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.ఏ8 తన తమ్ముడిని కాపాడుకోడానికి,ఏ9 పేరు బయటకు రాకుండా ఉండడానికి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube