విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్ ఘటనలో విద్యార్థిని మృతి

విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వేస్టేషన్ లో చోటు చేసుకున్న ఘటనలో గాయపడ్డ విద్యార్థిని మృతిచెందింది.నిన్న రైలు దిగుతున్న క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలు బోగి, ప్లాట్ ఫామ్ మధ్య విద్యార్థిని చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

 Student Dies In Visakha Duvwada Railway Station Incident-TeluguStop.com

వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు.అయితే బాధిత విద్యార్థిని శశికళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube