ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా పలువురికి నోటీసులు అందించింది.

 Sit Notices Issued To Mp Raghurama In Case Of Baiting Mlas-TeluguStop.com

తాజాగా ఈ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.రఘురామకు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.

మూడు రోజులలో విచారణకు హాజరుకావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube