ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీకి కొత్త కాదన్నారు.

 Sensational Comments Of Mlc Kavitha On Delhi Liquor Scam-TeluguStop.com

ఏ విచారణను అయినా ఎదుర్కొంటామని ఆమె స్పష్టం చేశారు.జైల్లో పెడితే పెట్టుకోండి.

ఏమవుతుంది అని అన్నారు.కేసులకు భయపడమన్న కవిత.

మీడియాలో లీకులు ఇచ్చి ఇమేజ్ దెబ్బతీయలేరని పేర్కొన్నారు.ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు.

మోదీ ఎనిమిది సంవత్సరాలలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.మోదీ వచ్చే ముందు ఆ రాష్ట్రానికి ఈడీ వెళ్తోందని వెల్లడించారు.

తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి.అందుకే మోదీ కంటే ముందు తెలంగాణకు ఈడీ వచ్చిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube