సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక..కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది.ఈ మేరకు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణ శ్రీ గణేశ్( Narayana Shri Ganesh ) పేరును అధిష్టానం అధికారికంగా వెల్లడించింది.

 Secunderabad Cantonment By-election Congress Candidate Announcement, Secunderaba-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.అయితే గణేశ్ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారన్న సంగతి తెలిసిందే.

కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డుప్రమాదంలో మృతిచెందారు.దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube