రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఎస్బీఐ స్పష్టత

రూ.2 వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది.రూ.2 వేల నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన అవసరం లేదని తెలిపింది.రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.

 Sbi Clarification On Exchange Of Rs.2 Thousand Notes-TeluguStop.com

కాగా తాజాగా రెండు వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే రూ.2 వేల నోట్ల చెలామణిని ఉప సంహరించుకున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలోనే మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్ల మార్పిడికి అనుమతిని ఇస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube