Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు( Delhi CM Arvind Kejriwal ) రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో( Delhi Excise Policy Case ) ఈ నెల 17వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

 Rouse Avenue Court Notices To Delhi Cm Kejriwal-TeluguStop.com

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తమ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈడీ పిటిషన్ పై( ED Petition ) విచారణ జరిపిన న్యాయస్థానం సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ధర్మాసనం ఎదుట హాజరు కావాలని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది.మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఐదు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube