పోలీస్ పహారా మధ్య రోడ్డు విస్తరణ

నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా ప్రధాన సెంటర్లో 165 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తెల్లవారుజామున నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్ళు, దుకాణాల కూల్చివేత కార్యక్రమం నిర్వహించారు.మిర్యాలగూడ డీఎస్పీ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో పహారాతో రెవిన్యూ అధికారులు విస్తరణ పనులు మొదలు పెట్టారు.

 Road Widening Between Police Patrols-TeluguStop.com

కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత కోసం పోలీస్ బలగాలను మోహరించినట్లు అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube