శ్రీకాకుళం జిల్లా ఆదివారంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా ఆదివారం పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొట్టింది.

దీంతో బైకుపై వెళ్తున్న ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందాడు.మృతుడు ఆమదాలవలస పోలీస్ శాఖలో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై విచారణ మొదలుపెట్టారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు