ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..!

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది.ఈ క్రమంలో ఢిల్లీలోని నివాసం నుంచి ఆయన ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.

 Revanth Reddy's Visit To Delhi Is Over..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో మరికాసేపటిలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు.కాగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రేపు ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube