ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా :రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ( Rythu Runa Mafi )ని చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలను చేసుకుంటున్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైకు ర్యాలీగా స్థానిక పాత బస్టాండ్ నుండి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణానికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య( Dommati Narasiah ) ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు వంగ గిరిధర్ రెడ్డి, చేన్ని బాబు,సూడిద రాజేందర్, గుర్రపు రాములు, గుండాడి రాంరెడ్డి, మార్పు సంజీవరెడ్డి,ఏలూరి రాజయ్య, నంది కిషన్, పందిర్ల సుధాకర్ గౌడ్, గంట బుచ్చ గౌడ్,బండారి బాల్రెడ్డి, మెండే శ్రీనివాస్, ఎడ్ల రాజకుమార్, అంతర్పుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా పకడ్బందీ చర్యలు :

Latest Rajanna Sircilla News