కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి మద్ధతుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చర్చిస్తున్నారు.
రాజీనామాలు చేసి తమ లేఖలను అధిష్టానానికి పంపేందుకు ఎంపీలు సిద్ధమవుతున్నారని సమాచారం.