రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపిలోకి ప్రవేశించింది..

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలం లింగేపల్లి గ్రామం వద్ద రాహుల్ గాంధీ పాదయాత్ర ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించింది.

 Rahul Gandhi Bharat Jodo Yatra Enters Andhra Pradesh, Rahul Gandhi ,bharat Jodo-TeluguStop.com

జాజరకల్లు గ్రామము వద్ద ఉన్న మరెమ్మ దేవస్థానం వద్ద సాయంత్రం 4 గంటల వరకు ఆయన విశ్రాంతి తీసుకుంటారు.

మరలా సాయంత్రం 4 గంటల నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

డి.హిరేహల్, ఓబుళాపురం దాటిన తరువాత ఓబుళాపురం చేక్ పోస్ట్ వద్ద పాదయాత్ర కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube