రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు నిరసన సెగ

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం చినకాపవరంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు నిరసన సెగ.తమకు పట్టాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలు చూపించలేదని మంత్రిని నిలదీసిన కొంతమంది లబ్ధిదారులు.

 Protest To The State Housing Minister Jogi Ramesh, Protest, State Housing Minist-TeluguStop.com

కొంతమందికి ఇళ్ల పట్టాలు అందలేదని కొంతమందికి ఇళ్ల పట్టాలు అందిన లేఅవుట్ పూర్తిగా ఫ్లాట్లు అధికారులు విడగొట్టలేదని పిర్యాదు.

నాలుగు సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు ఉన్నా ఎక్కడ ఇంటి నిర్మాణం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని పెర్కొన్న లబ్ధిదారులు.

అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube