కర్నూలు జిల్లా తుగ్గలి (మం) జి ఎర్రగుడిలో పత్తి చేనులో కలుపుతీస్తుండగా మహిళకు విలువైన వజ్రం లభ్యం అయింది.
ఆ వజ్రాన్ని గుత్తికి చెందిన వ్యాపారులు 18 లక్షల రూపాయలు ఒక నక్లెస్ జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
దీని విలువ మార్కెట్లో 3 వంతులు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.వ్యాపారులు.
వజ్రాన్ని కొనడానికి పోటీ పడుతు చివరకు గుత్తికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది .ఈ సంవత్సరంలో అత్యంత విలువైన వజ్రంఇది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy