ఏపీలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని బీజేపీ( BJP ) రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandheswari ) అన్నారు.బీజేపీలో చేరేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాలు ప్రజలకు చేరువ అవుతాయన్న నమ్మకం ఏర్పడిందని తెలిపారు.మహిళా సాధికారతపై ప్రధాని మోదీకి ( Prime Minister Modi )ప్రత్యేక శ్రద్ధ ఉందని వెల్లడించారు.
ఈ క్రమంలోనే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.