Purandheswari: ఏపీలో బీజేపీకి ప్రజాదరణ పెరిగింది..: పురంధేశ్వరి

ఏపీలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని బీజేపీ( BJP ) రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandheswari ) అన్నారు.బీజేపీలో చేరేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

 Popularity Of Bjp Has Increased In Ap Purandheswari-TeluguStop.com

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాలు ప్రజలకు చేరువ అవుతాయన్న నమ్మకం ఏర్పడిందని తెలిపారు.మహిళా సాధికారతపై ప్రధాని మోదీకి ( Prime Minister Modi )ప్రత్యేక శ్రద్ధ ఉందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube