యంగ్ టాలెంటెడ్ గ్లామర్ హీరోయిన్ పూజా హెగ్డే.కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తులో ఉంది.2014 లో డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో వచ్చిన ఒక లైలా కోసం సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే .ఒక లైలా సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్న ఈ గ్లామర్ ముద్దుగుమ్మ కు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి .గ్లామర్ సినిమాలతో పాటు కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .తెలుగుతో పాటు బాలీవుడ్ ,తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .అలానే గ్లామర్ ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
ఇక ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది అని వార్తలు వచ్చాయి .ఈ మధ్య కాలంలో గ్లామర్ హీరోయిన్ పూజ హెగ్డే చేసిన సినిమాలు అన్ని బాక్సాఫిస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచాయి .ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, సినిమా దళపతి విజయ్ తో చేసిన బీస్ట్ ,సినిమా రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య సినిమా ఇలా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి .ఇక హీరోయిన్స్ కి హిట్ సినిమాలు ఉంటేనే బ్యాక్ టు బ్యాక్ వరుస ఆఫర్స్ వస్తాయి ,ఒక్క ఫ్లాప్ , యావరేజ్ టాక్ వచ్చిన , నెక్స్ట్ సినిమా ఆఫర్ రావడానికి చాలా సమయం పడుతుంది .,ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే .
ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది .ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది ,ఇక సోషల్ మీడియా లో గ్లామర్ హీరోయిన్ పూజా హెగ్డే కొన్ని కామెంట్స్ చేసింది ప్రస్తతం ఈ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి .జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలి.చేసేది ఏమీ లేదు అని తెలిపింది పూజాహెగ్డే.
మనం చేసే పని, తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉనా.ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు అని చెప్పుకొచ్చింది పూజా.ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ కామెంట్స్ వెనుక ఉన్న అర్ధం ఏమిటి ? అసలు పూజా హెగ్డే ఎందుకు ఇలా మాట్లాడింది అనే విషయం మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించాల్సిన పని లేదు.
.