ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె. ఏ.పాల్ పై కేసు నమోదు

తిరుపతి: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ పై కేసు నమోదు.అనుమతి తీసుకోకుండ ఐదు కార్లు తో, ఏడుగురు బౌన్సర్ల తో యూనివర్సిటీ లోకి వెళ్ళిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్.పద్మావతి మహిళా యూనివర్సిటీ లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.హల్ చల్.మహిళా యూనివర్సిటీ హాస్టల్ కాంపౌండ్ లోకి వచ్చారంటూ ప్రశ్నించిన వారితో వాగ్వివాదం.

 Police Case On Praja Shanthi Party Ka Paul Details, Police Case ,praja Shanthi P-TeluguStop.com

ప్రశ్నించిన పోలీసుల పై దురుసుగా ప్రవర్తించిన కే.ఏ పాల్.ఎం.

ఆర్.పల్లి పోలీస్ స్టేషన్ కు కే.ఏ పాల్ తరలింపు.పద్మావతి మహిళ యూనివర్సిటీ అధికారుల పిర్యాదు తో కేసు నమోదు చేసాం.

ఎఫ్.ఐ.ఆర్.నెం.316 /22 కేసు నమోదు.ఐపీసీ….353,448, 506, సెక్షన్ లు కింద కేసు నమోదు చేసి 41 సి.ఆర్.పి.సి కింద నోటీసు ఇచ్చి పంపించి వేశాం.మీడియాతో వెస్ట్ డి.ఎస్.పి నరసప్ప వెల్లడి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube