జీలుగుమిల్లీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పోలవరం ఎమ్మెల్యే కు చేదు అనుభవం....

జీలుగుమిల్లీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పోలవరం ఎమ్మెల్యే కు చేదు అనుభవం.

గ్రామాలలో అభివృద్ధి పనులు పడకేసాయి అంటూ ఎమ్మేల్యే ను నిలదీసిన ప్రజలు.

కచ్చా డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి వస్తుంటే పట్టించుకోవట్లేదని ఆరోపణ.అన్ని అర్హతలు ఉన్న కూడా పింఛన్లు ఎందుకు ఆపేశారు అని నిలదీసిన కొంతమంది పింఛన్ల దారులు.

ఆరోపణలు చేస్తున్న గ్రామస్తులను నిలువరించే ప్రయత్నం చేసిన అధికార పార్టీ కార్యకర్తలు.ఇక్కడ ఇబ్బందులు పడేది మేము మీరు కాదు కదా అంటూ కార్యకర్తల పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.

గ్రామస్తులకు సరైన సమాధానం చెప్పకుండా వేరే కార్యక్రమానికి వెళ్ళిన పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు.

Advertisement
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

తాజా వార్తలు