ఫోన్ ట్యాపింగ్ కేసు.. అడిషనల్ ఎస్పీలకు జ్యుడిషియల్ రిమాండ్

ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone tapping case )లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీలకు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

 Phone Tapping Case.. Judicial Remand To Additional Sps, Phone Tapping Case , Ti-TeluguStop.com

ఈ మేరకు కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు( Tirupatanna, Bhujangarao ) కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.దీంతో వారిద్దరికి నాంపల్లి కోర్టు జ్యుడిషయల్ రిమాండ్ విధించింది.ఈ క్రమంలో తిరుపతన్న, భుజంగరావు ఈ నెల 6వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube