ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు( Former DCP Radhakishan Rao ) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి.

 Phone Tapping Case Former Dcp Radhakishan Rao Remand Report Details, Former Dcp-TeluguStop.com

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు( Prabhakar Rao ) ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధా కిషన్ రావు చెప్పారని తెలుస్తోంది.ఓ సిమెంట్ సంస్థ యజమాని నుంచి రూ.70 లక్షలు సీజ్ చేశామని రాధా కిషన్ అంగీకరించారని సమాచారం.

దుబ్బాక ఉప ఎన్నికల వేళ రఘునందన్ రావుతో పాటు బంధువుల ఇళ్ల నుంచి రూ.

కోటి సీజ్ చేశామని రాధాకిషన్ ఒప్పుకున్నారు.మునుగోడు ఉపఎన్నిక సమయంలోనూ రూ.3.50 కోట్లు సీజ్ చేశామని పేర్కొన్నట్లు సమాచారం.కాగా ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు ఏ4 గా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube