ఎయిర్పోర్ట్ లో ఘాన స్వాగతం పలికిన కార్యకర్తలు,నాయకులు వై.సి.
పి.అభిమానులు.సుబ్బారెడ్డి కామెంట్స్.వారాహి యాత్ర( Varahi Yatra ) అనేది గతంలో కూడా ఉన్నదే.ఇప్పుడు కొత్తగా చెప్పవలసినది ఏమి లేదు.అప్పుడు పొత్తులు బైట పడలేదు.
ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్లడంతో పవన్( Pawan kalyan ) సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు.
తప్పుచేసిన వ్యక్తికి ఏవిధంగా సపోర్ట్ చేస్తారు.
న్యాయస్థానంలో కూడా బైయిలు రాక జైలులో ఉన్న వ్యక్తికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు.వై.వి.సుబ్బారెడ్డిమహిళలను కించపరిచి,జైలుకు వెళ్లి వొచ్చినవారు కూడా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డురంగా ఉంది..విశాఖకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రతి నెల వస్తున్నారు.పరిపాలన విషయంలో అధికారులు తగు ఏర్పాట్లు చేసిన వెంటనే పూర్తిగా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారు.చంద్ర బాబు( Chandra Babu ) విషయంలో న్యాయస్థానం కూడా సరయిన నిర్ణయాన్ని ప్రకఠించడం వలన ప్రజలకు న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది.
చట్టం అందరికి సమానమే అని, తప్పుచేసిన ఎవరయినా శిక్ష అనుభవించవలసినదేనని అన్నారు.







