ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఆగస్టు 15 సందర్భంగాపార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనటానికి నేడు అమరావతికి రానున్నారు.

మంగళగిరి ప్రధాన కార్యాలయం లో జరగనున్న ఈ వేడుకలకు ఇప్పటి నుండే జనసేన పార్టీకి చెందిన కీలక నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేయనున్నరు.అనంతరం అమరావతి నుండి తిరిగి హైదరాబాద్ కి చేరుకొనున్నారు.

పవన్ కళ్యాణ్ నేడు సాయంత్రం రాబోతున్న తరుణంలో అభిమానులు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అంటే సినిమా షూటింగ్ లలో బిజీ బిజీగా గడుపుతున్నారు.

వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ వాటిని కంప్లీట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.కరోనా సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్ కి పరిమితమైన పవన .కొద్ది నెలల క్రితం మంగళగిరిలో పార్టీ నాయకులతో కార్యకర్తలతో భేటీ అయ్యారు.ఆ తర్వాత నేడు మంగళగిరి కి పవన్ వస్తూ ఉండటంతో.

Advertisement

జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలకడానికి రెడీ అయ్యారు.ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తారీకు పవన్ రానా మల్టీస్టారర్ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటిస్తున్నట్లు సినిమా యూనిట్ కలపడంతో పవన్ అభిమానుల అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు