పార్లమెంట్ 140 కోట్ల ప్రజల కలల ప్రతిబింబం.. మోదీ

నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమంట్ ఒక భవనం కాదన్న ఆయన 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబం అని తెలిపారు.

 Parliament Is A Reflection Of The Dreams Of 140 Crore People.. Modi-TeluguStop.com

ఆత్మ నిర్భర్ భారత్ కు సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.వికసిత్ భారత్ ను నూతన పార్లమెంట్ చూస్తుందన్నారు.

దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు.మే 28 ఇకపై అటువంటి రోజుగా మారుతుందని అన్నారు.

భారత్ ముందుకు వెళ్తే ప్రపంచం ముందుకు వెళ్తుందని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube