ఆపండి ఆపండి : ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పై ఒడిస్సా అభ్యంతరం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పూర్తి చేసి తమ ఖ్యాతిని చాటుకోవడంతో పాటు… అదే అంశంతో ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని చూస్తోంది.అయితే ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ పై ఏదో ఒక అడ్డు పుల్ల వేస్తూ వస్తున్న ఒడిస్సా ప్రభుత్వం తాజాగా… సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసింది.

 Odissa Objection On The Polavaram Project Structure-TeluguStop.com

ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీరని నష్టం జరుగుతుందని, కాబట్టి వెంటనే పనులు ఆపాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.తమ వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని అభ్యర్థించింది.దీంతో స్పందించిన సుప్రీంకోర్టు ఈ నెల 27న దీనిపై విచారణ చేపడతామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube