శాసనసభ కాదు.. కౌరవ సభ..: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శాసనసభ కాదన్న చంద్రబాబు కౌరవ సభలా ఉందని మండిపడ్డారు.అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు.సీఎం జగన్ ప్రోద్భలంతోనే ఎమ్మెల్యే స్వామిపై దాడికి పాల్పడ్డారు.

నేటి ఘటనతో జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు.చట్ట సభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతారని వెల్లడించారు.

Advertisement
పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...

తాజా వార్తలు