నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత

అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తానేటి వనిత హోంమంత్రి తానేటి వనిత నోరుజారారు.

వాలంటీర్ పోస్టుల భర్తీ విషయంలో ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా మంత్రి వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు వాలంటీర్ పోస్టులు ఇవ్వలేదా అంటూ వ్యాఖ్యానించారు.నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లతో పాటు వాలంటీర్ పోస్టులు కూడా కార్యకర్తలకు ఇచ్చామన్నారు హోంమంత్రి తానేటి వనిత.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు