మంత్రి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు నగరంలోని అదిత్యా నగర్ కార్పొరేషన్ పార్కుకు బాలసుబ్రహ్మణ్యం పేరు ఈరోజు పార్క్ నీ ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ పార్క్ లో ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించిన నగరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.నెల్లూరులో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప కళాకారుడికి ఇది గొప్ప గౌరవం.
నగర వాసులకు కలకాలం గుర్తుండేలా బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాం.ఎమ్మెల్యే అనిల్ కుమార్ .