Nara Lokesh: నేటి నుంచి నారా లోకేశ్ శంఖారావం యాత్ర

టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టనున్న ప్రజా చైతన్య ‘శంఖారావం’ ( Shankaravam) యాత్రకు సర్వం సిద్ధం అయింది.ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇచ్చాపురం నుంచి లోకేశ్ యాత్రను ప్రారంభించనున్నారు.

 Nara Lokesh Shankharavam Yatra From Today-TeluguStop.com

ఈ క్రమంలో ఇచ్చాపురంతో పాటు పలాస, టెక్కలిలో శంఖారావం యాత్ర కొనసాగనుంది.ఇందులో భాగంగానే వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలతో లోకేశ్ ముఖాముఖీ అవుతారు.

ఇటీవల లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సాగని ప్రాంతాల్లో శంఖారావం యాత్రను నిర్వహించనున్నారు.కాగా రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశ ( First Phase) లో దాదాపు పదకొండు రోజులపాటు 31 నియోజకవర్గాల్లో ఈ శంఖారావం యాత్రను నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube