ఈనెల 25 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిర్వహించనున్న బస్సు యాత్ర ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు.

 Nara Bhubaneswari Bus Yatra From 25th Of This Month-TeluguStop.com

ఈ క్రమంలో ముందుగా రేపు తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకోనున్నారు.రేపు రాత్రి స్వగ్రామం నారావారి పల్లెలో బస చేయనున్న ఆమె చంద్రగిరి సమీపంలోని అగరాల హైవే పక్కన బహిరంగ సభలో పాల్గొంటారు.

సభ ముగిసిన తరువాత బస్సు యాత్రను ప్రారంభిస్తారు.తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర మూడు రోజులు పాటు కొనసాగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube