తిరుపతి జిల్లాలో టెన్త్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం

తిరుపతి జిల్లాలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తుంది.నెహ్రునగర్ లో ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇద్దరు అబ్బాయిలు అదృశ్యమైయ్యారు.

 Missing Tenth Students Stir In Tirupati District-TeluguStop.com

వీరంతా జిల్లాలోని అన్నమయ్య హైస్కూల్ లో టెన్త్ క్లాస్ విద్యార్థులుగా గుర్తించారు.ట్యూషన్ కు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఇందులో భాగంగా కనిపించకుండా పోయిన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube