ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఈరోజు ఉదయం స్వామివారి అభిషేక సేవలో సమాచార శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుబ్రహ్మణ్యం, అజయ్ రాస్తావ్ గీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్ వేరువేరుగా దర్శించుకున్నారు.

 Minister Venugopala Krishna And Supreme Court Judges Darshans Tirumala Details,-TeluguStop.com

వారికి టీటీడీ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.అనంతరం‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.వీరితో పాటు టిటిడి పాలక మండల అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube