అమరావతి టు అరసవల్లి యాత్ర అని కోంతమంది తెలుగు దేశం వారు ,రైతులు, కోన్ని గ్రామాలవారు యాత్ర చేస్తామంటున్నారు గతంలో తిరుపతి వరకు యాత్ర చేసి శాంతి బద్రతలకు విఘాతం కల్పించారు అయ్యా చంద్రబాబు చెప్పండి ఇది అమారావతి యాత్రా — విశాఖ పై దండయాత్ర ఇది అమారావతి యాత్రా లేక ఉత్తరాంద్ర పై దౌర్జన్యయాత్రా .అని అగుగుతున్నా గౌరవ హైకోర్ట్ యాత్రకి పర్మిషన్ ఇచ్చింది.
గౌరవం హైకోర్ట్ పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినా … ఆ తీర్పుపేరుతో మా మనసులకు గాయపర్చమని చెప్పలేదు తీర్పు ను అడ్డంపెట్టుకుని పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగోడితే చంద్రబాబు ఖబార్దార్ మా మనస్సులను గాయపరిస్థితే దెబ్బ ఏలా ఉంటుందో వైజాగా ఏయిర్పోర్ట్ లో చూసావ్ ఉత్తరాంద్ర ప్రజలు వెనకుబడి ఉండటమే నీ విదానమా అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలని జగన్ చూస్తుంటే , విశాఖ ను ఏక్సిక్యూటివ్ క్యాపిటల్ పెడితే మీకేంటి బాద అమరావతి లో పెదలందరికి ఇల్లు ఇస్తే వద్దంటూ కోర్టు కెల్లారుమీరు అమరావతి ప్రజా రాజదాని అని ఏలా చెప్పగలరు అమరావతి ప్రజా రాజదాని కాదు .కులరాజదాని ప్రపంచంలో ఓక కులం కోసం రాజదాని కట్టిన నాయకుడు చంద్రబాబే అని చరిత్రలో నిలిసిపోతూరు రెచ్చగోట్టడానికే విశాఖ మీదుగా యాత్ర చేస్తున్నారు మీరోస్తే మేము గాజులు వేసుకుని కూర్చోవాలా మా ప్రాంత మనోభావాలు గౌరవించని వారు ఏలా మాప్రాంతంలో అడుగుపెడతారు ఉత్తరాంద్రా అంటే ఉద్యమాల గడ్డ ఉత్తరాంద్రాకి వచ్చి తమషాలు , వైశమ్యాలుు రెచ్చగోట్టడం తప్పు యాత్ర పేరుతో అమరావతినుండి అరసవల్లి వరకు యాత్రచేస్తామంటున్న రైతులు ఆలోచించాలి ఉత్తరాంద్రా ప్రజలను రెచ్చగోడితే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించికోవాలి దయచేసి ఉత్తరాంద్ర ప్రజల మనోభావలకు వ్యతిరేఖంగా సాగుతున్నయాత్ర ఇది చంద్రబాబు మిమ్మల్ని ముందు పెట్టి ప్రజల్ని రెచ్చగోడుతున్నాడు 2024 తో చంద్రబాబు రాజకీయజీవితం శాస్వతంగా ముగిసిపోతుంది.