బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తుంది,ప్రజలు గమనిస్తున్నారుమునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదు మునుగోడు ఎన్నిక రాజగోపాల్ రెడ్డి సొంత ప్రయోజనం కోసం వచ్చింది18000 వేలకోట్ల కాంట్రాక్టులు తీసుకున్న అని రాజగోపాల్ రెడ్డినే ఒప్పుకున్నాడురాజగోపాల్ రెడ్డి తన ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని అమ్ముకున్నాడురాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు
కేసీఆర్ గారికి జాతీయస్థాయిలో వస్తున్న ఆదరణ చూసి కుట్రతో తెచ్చిన ఎన్నిక మునుగోడుబీజేపీ పార్టీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలు అవుతాయి,మోటార్లకు మీటర్లు వస్తాయి.మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు ప్రయత్నం చేయలేదు దేశం చూపు తెలంగాణ వైపు ఉన్నదికేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో విఫలమైంది కేసిఆర్ గారిని అవహేళన చేసిన వారంతా నేడు చీకట్లో కలిసి పోయారు
.