Minister Ponguleti Srinivas Reddy : ధరణిపై త్వరలో శ్వేతపత్రం..: మంత్రి పొంగులేటి

తెలంగాణలో ధరణి( Telangana Dharani )పై కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు.

 Minister Ponguleti Srinivas Reddy : ధరణిపై త్వరలో శ్-TeluguStop.com

ధరణి దరఖాస్తుల పరిష్కారానికి వచ్చే నెల ఒకటోవ తేదీ నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి( Minister Ponguleti Srinivas Reddy ) తెలిపారు.

అదేవిధంగా ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.ఇందులో భాగంగా వచ్చే నెల 2న ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్( Employment Notification ) ఇవ్వనున్నట్లు వెల్లడించారు.అనంతరం గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube