ప్రజల విశ్వాసం టీడీపీ కోల్పోయింది - మంత్రి జోగి రమేష్

అమరావతి: మంత్రి జోగి రమేష్ కామెంట్స్.కుప్పంలో తిరుగుబాటు మొదలైతే పారిపోయి వచ్చాడు చంద్రబాబు.

 Minister Jogi Ramesh Fires On Chandrababu Naidu, Minister Jogi Ramesh Fires ,cha-TeluguStop.com

కానీ పార్టీ క్యాడర్ ను మాత్రం జైల్ కు వెళ్ళడానికి రెడీగా ఉండమన్నాడు.సెప్టెంబర్ 1కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టి 27 ఏళ్ళు అని పండగ చేసుకుంటున్నాడు.

అంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పండగ చేసుకుంటున్నారు.సెప్టెంబర్ 2 వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతికి వైఎస్ ఆర్ కు నివాళులు అర్పిస్తారు.

వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజలు మాట్లాడతారు అని ఆ అంశాన్ని డైవర్ట్ చెయ్యడానికి బాబు నానా తంటాలు పడ్డాడు.2 లక్షల కోట్లు దోపిడీ కాదు.2 లక్షల కోట్ల రూపాయలు.ఈ డిసెంబర్ కు సంక్షేమ పథకాలతో ప్రజలకు నేరుగా అందనుంది.14 ఏళ్ళు సీఎంగా ఉండి సొంతంగా ఒక్క పథకం పెట్టలేదు చంద్రబాబు.టీడీపీ ఇంకా దింపుడు కళ్లెం ఆశతో ఉంది.టీడీపీని జేసిబిలు పెట్టి లేపాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రజల విశ్వాసం టీడీపీ కోల్పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube