రైతుబంధు పథకంపై మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు

రైతుబంధు పథకంపై మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.రైతుబంధుకు నేటితో ఐదేళ్లు పూర్తి అయ్యాయని తెలిపారు.

 Minister Harish Rao's Comments On Rythu Bandhu Scheme-TeluguStop.com

సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నను రాజును చేసిందని తెలిపారు.ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు 10 విడతల్లో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.రైతు సంక్షేమ పథకంగా దేశానికే రోల్ మోడల్ అయిందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తున్నాయన్నారు.అబ్ కీ బార్.కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube