ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు - మంత్రి గుడివాడ అమర్నాధ్

ఒక శక్తివంతమైన పార్టీలో ఒకరిద్దరు నాయకులు బయట వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదని… ఒక వ్యక్తి కోసం ఒక లక్ష మంది ప్రజలను బాధపెట్టే రకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోరని అన్నారు.తిరుమల వెళ్లిన మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజా రాజకీయాల పై స్పందించారు.

 Minister Gudivada Amarnath Comments On Ycp Mlas Resigning To Party, Minister Gud-TeluguStop.com

స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పార్టీ నుంచి కొందరు బయట వెళ్లిపోతున్న తరుణంలో అలాంటి వారి పైన ఘాటుగా మాట్లాడారు.15వ తారీఖున జరిగే క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.మరోసారి వైసిపి అధికారంలోకి, రాబోతుందని పేర్కొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube