ఋషి కొండ భవనాలను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాం - మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖ: మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.ఋషి కొండ భవనాలను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాం.

 Minister Gudivada Amarnath Comments About Rushikonda Buildings Inaguration, Mini-TeluguStop.com

పర్యాటక శాఖ మంత్రి రోజా, ఇతర మంత్రులు అంతా కలిసి ప్రారంభించాం.సువిశాలమైన ప్రాంతంలో దీనిని నిర్మించాం.

ఈ భవంతులకు అన్ని అనుమతులు తీసుకున్నాము.చివరిగా ఫైర్ విభాగం నుంచి కూడా అనుమతి వచ్చేసింది.

ప్రస్తుతం టూరిజం ప్రాజెక్టు గా మాత్రమే ఈ భవనాలు పని చేస్తాయి.

మరి కొంత నిర్మాణం జరగాలిసి ఉంది.

ఇప్పటికే ప్రభుత్వ అధికారులు బృందం కొన్ని సలహాలు ఇచ్చారు.వారి సీఫార్స్ తో దీనిని పరిపాలన భవనం గా వినియోగించలా అనే అంశం ఆలోచిస్తున్నారు.

అన్ని మత ప్రార్ధనలు జరిగాయి.ప్రభుత్వ భవనమైన సాంప్రదాయ పద్ధతి లో ప్రారంభ వేడుక చేసాం.

ప్రస్తుతం ఏ విధమైన కోర్ట్ ఇబ్బందులు ఈ భవనాలకు లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube