హైదరాబాద్‎కు టీ-కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే..!

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ లో పర్యటించనున్నారు.ఇవాళ, రేపు ఆయన హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఉదయం 10.

30 గంటల నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలతో మాణిక్ రావు ఠాక్రే వన్ టు వన్ మాట్లాడనున్నారు.

రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యుల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య ఐక్యతే లక్ష్యంగా కార్యాచరణకు.

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్‌ రావు శ్రీకారం చుట్టనున్నారు.ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్​ కు వచ్చారు.

Advertisement

హైదరాబాద్​లోనే ఉంటూ పార్టీ నేతల మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం ఉంది.ఇటీవల కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు