ప్రచారంలో పాల్గొననున్న దీదీ.. రోడ్ షోలో వీల్ చైర్ పై.. ?

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే.నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే.

 Mamata Conduct A Road Show On A Wheel Chair, Mamata, Conduct, Road Show, Wheel C-TeluguStop.com

కానీ ఈ ఘటనలో మమతా పై దాడి జరగలేదని, మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి జనాలకు అభివాదం తెలుపుతున్నారు.ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకురావడంతో కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యిందని, అంతే తప్ప ఆమె మీద ఎవరు దాడి చేయలేదు అని ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే మమతా బెనర్జీ ఈ రోజు మధ్యహ్నం ప్రచారంలో పాల్గొననున్నట్లు తృణముల్ కాంగ్రెస్ తెలిపింది.గాంధీ మూర్తి నుంచి హజ్రా వరకు వీల్ చైర్ పై రోడ్ షో నిర్వహిస్తారని సమాచారం.

అదీగాక ఈ రోజు మధ్యహ్నం హజ్రాలో బహిరంగ ర్యాలీలో మమత ప్రసంగించనున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube