రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర వైభోపేతంగా నిర్వహిస్తాం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆలయ ఈవో డి కృష్ణ ప్రసాద్( D Krishna Prasad ) ఈరోజు ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

 Mahashivratri Fair Will Be Organized In Rajanna Temple D Krishna Prasad, Maha Sh-TeluguStop.com

మార్చి 8 వ రోజున మహాశివరాత్రి( Maha Shivratri ) సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థము మంచినీటి వ్యవస్థ, క్యూ లైన్లు, ప్రసాదాల వితరణ, పారిశుద్ధ్యం పార్కింగ్ పనులను పరిశీలించారు .

ఈ సందర్భంగా జాతర సమీపిస్తున్నందున ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.వీరి వెంట ఆలయయ్యి, రాజేష్ డి ఈ రఘునందన్, ఎడ్ల శివ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube