కే టీ ఆర్ : మునుగోడులో అసాధారణ పరిస్థితి

మునుగోడు ఉపఎన్నికలో అసాధారణమైన విచిత్ర పరిస్థితి నెలకొందని మంత్రి కేటీఆర్ అన్నారు.ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ ఎనిమిదేళ్లలో తామేం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నామన్నారు.అయితే బీజేపీ వాళ్లు వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని విమర్శించారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు