కే టీ ఆర్ : మునుగోడులో అసాధారణ పరిస్థితి

మునుగోడు ఉపఎన్నికలో అసాధారణమైన విచిత్ర పరిస్థితి నెలకొందని మంత్రి కేటీఆర్ అన్నారు.ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ ఎనిమిదేళ్లలో తామేం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నామన్నారు.

అయితే బీజేపీ వాళ్లు వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని విమర్శించారు.

కార్తీకేయ కొత్త సినిమా డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోతారు..